మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

ఆర్బీఐ స‌మీక్ష‌.. వ‌డ్డీ రేట్లు య‌ధాత‌థం

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 05-12-19 Namasthe Telangaana
© నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది

హైద‌రాబాద్‌: ముంబైలో ఆర్బీఐ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష జ‌రిగింది.

కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను య‌ధాత‌థంగా ఉంచారు.

ప్ర‌స్తుతం 5.1గా ఉన్న రెపో రేటును మార్చ‌లేదు.

రివ‌ర్స్ రెపో రేటు 4.90గా ఉన్న‌ది. బ్యాంకు రేటు 5.40శాతంగా ఉన్న‌ది.

2019-20 సంవ‌త్సరానికి జీడీపీ అంచ‌నాల‌ను త‌గ్గించారు.

6.1 శాతం నుంచి 5 శాతానికి జీడీపీ అంచ‌నా త‌గ్గిస్తున్న‌ట్లు మానిట‌రీ పాల‌సీ క‌మిటీ చెప్పింది.

ద్ర‌వ్యోల్బ‌ణం 3.7 శాతంగా అంచ‌నా వేశారు.

ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఈ విష‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించారు.

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon